భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం శ్రీదేవి వసంత నవరాత్రి ఉత్సవాలు ఆలయ కార్య నిర్వహణ అధికారి సుదర్శన్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి లక్ష కుసుమార్చన కార్యక్రమం నిర్వహించారు.