సుజాతనగర్: ధాన్యం పాడైతే ప్రభుత్వం బాధ్యత వహించాలి

77చూసినవారు
సుజాతనగర్: ధాన్యం పాడైతే ప్రభుత్వం బాధ్యత వహించాలి
సుజాతనగర్ సొసైటీలో గత నెల రోజులుగా రైతులు ధాన్యాన్ని రైతు వేదిక వద్ద ఆరబోసుకొని ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం పాడైతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, రైస్ మిల్లర్స్ దోపిడీకి రైతులు బలవుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్