మణుగూరు మండలం కూనవరం గ్రామంలో శుక్రవారం సికిల్ సెల్ అనీమియా (రక్తహీనత) సమస్య పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు మాట్లాడుతూ జన్యు పరంగా వచ్చే ఈ సికిల్ సెల్ అనీమియా నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరారు.