పోలవరం ముంపుపై స్పష్టతనివ్వాలి

76చూసినవారు
పోలవరం ముంపుపై స్పష్టతనివ్వాలి
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో బూర్గంపాడు, నాగినేనిప్రోలు, సారపాక, మోతెఇరవెండి గ్రామాలకు ముంపు పొంచివుందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు డి. పున్నంచంద్ అన్నారు. మంగళవారం బూర్గంపాడులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బూర్గంపాడు మండలంలోని గ్రామాలపై ముంపుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్