రామచంద్రాపురం బస్ షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

80చూసినవారు
రామచంద్రాపురం బస్ షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామం మెయిన్ రోడ్డు పక్కన రూ 10 లక్షల ఖర్చుతో ఐటీసీ, సీఎస్ఆర్  నిధులతో నూతనంగా నిర్మించిన బస్ సెల్టర్ ని రిబ్బన్ కట్ చేసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు. అనంతరం బస్ సెల్టర్ ప్రాంగణంలో మొక్కను నాటి ప్రతి ఒక్కరు ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఒక మొక్కని నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో స్వర్ణ, ఐటిసి మేనేజర్ జంగల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్