సారపాక: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

66చూసినవారు
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని తహశీల్దార్ శిరీష తెలిపారు. సోమవారం సారపాకలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు భూ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్