పంటల సాగు పై రైతులు అవగాహన కలిగి ఉండాలి ఏడీ ఏ శ్రీనివాసరావు-

61చూసినవారు
పంటల సాగు పై రైతులు అవగాహన కలిగి ఉండాలి ఏడీ ఏ శ్రీనివాసరావు-
రైతులు పంటలు సాగు పై అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం డివిజన్ అజ్మీర శ్రీనివాసరావు అన్నారు. కామేపల్లి మండల పరిధిలోని జాస్తిపల్లి, కామేపల్లి గ్రామాలలో రైతు జరపల ఊద్య వ్యవసాయ పొలంలో వానాకాలం పంట వరి నాట్లు వేసే క్షేత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఏ ఓ బి. తారాదేవి, ఏ ఈ ఓ లు బి. జగదీశ్, శ్రీనివాస రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్