ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడతారమా మాతృమూర్తి బాలసాని సరోజ కుటుంబ సభ్యులను శనివారం ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్, ఇల్లందు బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీనుబాబు గౌడ్, సత్యం గౌడ్ పరామర్శించారు. అనంతరం సరోజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.