ఏపీలో భారీ వర్షాలు.. తీవ్ర విషాదం (వీడియో)

71చూసినవారు
విజయవాడలో శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. పట్టపగలు మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఆరుగురు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ నలుగురిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్