ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ సాధించారు. పూరన్ 23 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో పూరన్కు ఇది 13వ అర్థశతకం. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 140/2గా ఉంది. క్రీజులో పూరన్ (51), బదోని(4) ఉన్నారు.