ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవ్వనుంది. ఐపీఎల్లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా.. అందులో GTదే పైచేయిగా ఉంది. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ ఒకే ఒక్క మ్యాచ్లో గెలుపొందింది.