భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న ‘లబ్బర్ పందు’ హీరోయిన్

53చూసినవారు
భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న ‘లబ్బర్ పందు’ హీరోయిన్
‘లబ్బర్ పందు’ మూవీ హీరోయిన్ స్వాసిక విజయ్ మళ్లీ పెళ్లి చేసుకుంది. ప్రియుడు, నటుడు ప్రేమ్‌తో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ గతేడాది జనవరి 26న పెళ్లి జరిగింది. అయితే కేరళ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం జరిగింది. దీంతో తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ఆచరణలో పెట్టారు.

సంబంధిత పోస్ట్