రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే

55చూసినవారు
రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం పరిధిలోని కొండనాగుల గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలు ఎలా ఉండాలి అనే అంశంపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్