దేవరకద్ర: అమర జవాన్ కు కొవ్వొత్తుల నివాళులు.!

82చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం బూత్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వసురాం తండాలో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం చెందిన అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కళ్లితండకు చెందిన మురళి నాయక్ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మురళి నాయక్ ఆత్మకు శాంతి కలగాని క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు యువత, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్