దేవరకద్ర: విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ముఖాముఖి

80చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం రాజోలి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించాలని హెచ్ఎం సుజిత శుక్రవారం తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్లతో ఏఐ విద్య, చక్కటి వాతావరణంలో పిల్లలకు చదువు నేర్పిస్తామని అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్