
పాక్ను వణికిస్తున్న ఇండియన్ నేవీ
పాకిస్తాన్ను ఇండియన్ నేవీ వణికిస్తోంది. పాక్పై దాడి చేసేందుకు 26 యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే INS విక్రాంత్ దాడిని ప్రారంభించి కరాచీ మరియు ఒర్మారా ఓడరేవులపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మిగిలిన 26 యుద్ధనౌకలు చేసే దాడికి పాకిస్తాన్ ఓడరేవులు, వాటి సమీప నగరాలు ధ్వంసం కానున్నాయి. అరేబియా సముద్రంలో ఆర్మీ షిప్ లను భారీగా మోహరించింది. సముద్రం వెంబడి భారత యుద్ధనౌకలు స్వైరవిహారం చేస్తున్నాయి.