గద్వాల జిల్లాలో తాగు నీటికి కష్టాలు

59చూసినవారు
గద్వాల జిల్లాలో తాగు నీటికి కష్టాలు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నీలహల్లి, ఐయిజ మండలం మునిగోని పల్లెలలో మిషన్ భగీరథ తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. నిత్యం ఏదో ఒక సమస్యతో నీటి సరఫరా నిలిచిపోతూనే వస్తుంది. మిషన్ భగీరథ మేనేజ్మెంట్ కి తెలిపినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం గ్రామంలోని ప్రజలు బోరు బావుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నత అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు

సంబంధిత పోస్ట్