గద్వాల: తపాలా కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల నిరసన

55చూసినవారు
నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అధ్వర్యంలో ప్రధాన తపాలా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కారణంగా బిజెపి ప్రభుత్వం ఏఐసిసి అగ్రనేతలను చార్జ్ షీట్ లో చేర్చడం విడ్డూరమన్నారు. వారి పేర్లను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన చెప్పడుతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్