
భారత్లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
భారత్లో మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్రోట వద్ద సైనిక స్థావరంపై దాడికి దిగిన ఇద్దరు టెర్రరిస్టులను భారత జవాన్లు హతమార్చారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరుపుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.