గట్టు: చలో వరంగల్ సభపై కార్యకర్తల సమావేశం

62చూసినవారు
గట్టు మండలం బోయలగుడ్డెం గ్రామంలో చలో వరంగల్ సభపై కార్యకర్తల సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించే సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్