ఆలయంలో చోరీ

51చూసినవారు
ఆలయంలో చోరీ
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని తిక్క వీరేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆలయం గేటుకు ఉన్న తాళాన్ని ధ్వంసం చేసి, లోపల ఉన్న హండీ పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్