ప్రసవ వేదనతో వచ్చిన మహిళను రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచుకుని ఉమ్మనీరు పోతున్నా ఎవరూ పట్టించుకోని వైనం శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిలో వెలుగుచూసింది. బాధితుల వివరాల మేరకు. గద్వాలకి చెందిన పల్లవి ఈ నెల 2న ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా. 2 రోజుల తర్వాత కర్నూల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.