జడ్చర్ల: రైతులు చట్టాలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

62చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంపై గురువారం రైతులకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అవగాహన కల్పించారు. ధరణి కంటే భూ భారతి రైతులకు మేలు చేస్తుందన్నారు. అనంతరం రైతులతో కలిసి కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు మధ్యాహ్న భోజనం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you