

చండీగఢ్లో మోగిన సైరన్.. దాడులు జరిగే అవకాశం!
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చండీగడ్లో భారత వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని, మొహలీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాల్కనీలకు దూరంగా ఉండాలని, ఇంటి లోపలే ఉండాలని పేర్కొంది.