ఈ నెల 10 వ తారీఖు నుండి 31 వ తారీఖు వరకు హైదరాబాదులో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా పాల్గొనే 22 అమెరికా ఖండాల నుంచి పాటిస్పేట్ చేస్తున్న ప్రపంచ అందగత్తెలు ఈ నెల 16 న సాయంత్రం 5: 00 గంటల నుండి 7: 00 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని సందర్శించినట్లు శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా డీఐజీ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డి జానకి ఆధ్వర్యంలో పటిష్ట బంధం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.