జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన జయలక్ష్మికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 10, 500 చెక్కును శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కుటుంబ సభ్యులకు అందించారు. ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రంగారెడ్డి, జయన్న, తదితరులు ఉన్నారు.