హన్వాడ: బీజేపీ క్రియాశీల నాయకుల ఆత్మీయసమ్మేళనంలో అధ్యక్షులు లింగం

69చూసినవారు
హన్వాడ: బీజేపీ క్రియాశీల నాయకుల ఆత్మీయసమ్మేళనంలో అధ్యక్షులు లింగం
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రము లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బీజేపీ క్రియాశీల నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షులు కొండా లింగన్న మాట్లాడుతూ హన్వాడ మండలన్ని బీజేపీ కార్యకర్తలు అండగా ఉంటానని ఎలాంటి సమస్యలు ఉన్నాగాని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపిటిసి లను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్