మక్తల్: 'నాకు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తా'

85చూసినవారు
తనకు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం గాంధీభవన్ లో మంత్రి మాట్లాడుతూ తనకు ఈ పదవి కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. మక్తల్ ప్రజల సేవకే తన జీవితం అంకితం చేస్తానని చెప్పారు. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్