మక్తల్: ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

53చూసినవారు
మక్తల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని నిర్మాణాలను నాణ్యతగా చేపట్టాలని సమంత అధికారులను కాంట్రాక్టర్ కు సూచించారు. ఆసుపత్రికి నిర్మాణం పూర్తయితే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్