నర్వ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం నూతన వాల్మీకి సంఘం కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా కె గోవింద్, ఉపాధ్యక్షులుగా బి నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా బి రాములు, కోశాధికారిగా బి రాంచేంద్రి, ప్రచార కార్యదర్శిగా బి రుక్కన్న, కార్యదర్శి కేశవులు, కార్యవర్గ సభ్యులు రాజు, సభన్న, మోహన్ బాబు, ఆంజనేయులు, గోవింద్, రామాంజనేయులు, చిన్న ఆశన్న, సూరి, గౌతవ అధ్యక్షులు డీలర్ హన్మంతులను ఎన్నుకున్నారు.