బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి

53చూసినవారు
బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సింగరేణి బొగ్గు గనుల వేలం నిలిపి వేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట అంబేద్కర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సింగరేణి బొగ్గు గనులను సింగరేణి కి అప్పగించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావులను వేలం ద్వారా బడా కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని, ఆందోళనలు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్