నారాయణపేట జిల్లా కేంద్రం జాజపూర్ గ్రామ సమీపంలో శనివారం మాజీ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి కారు హైదరాబాద్ నుండి నారాయణపేట వస్తున్న ఆర్టీసీ బస్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోవపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.