నారాయణపేట జిల్లాకు చెందిన జర్నలిస్టు కుటుంబాలకు శుక్రవారం హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమి ఛైర్మెన్ శ్రీవాస్ రెడ్డి చెక్కులు అందించారు. నారాయణపేటకు మహేష్, మక్తల్ కు చెందిన రాఘవేందర్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందించారు. ప్రతి నెల పిల్లల చదువుకు వెయ్యి, భార్యలకు రూ. 3 వెల పెన్షన్ కు సంబంధించిన ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. TUWJ IJU జిల్లా నాయకులు పాల్గొన్నారు.