నారాయణపేట గజ్జలమ్మ ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు

83చూసినవారు
నారాయణపేట జిల్లా కేంద్రంలో బుధవారం దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని అశోక్ నగర్ లో గల గజ్జలమ్మ ఆలయంలో అర్ద రాత్రి దుండగులు ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయంలో గల సీసీ కెమరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్