కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారి దీల్లీలోని తన నివాసంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.