భూ భారతి చట్టంతో భూ వివాదాలకు పరిష్కారం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

56చూసినవారు
ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో, అదే మాదిరిగా భూ భారతి-2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూధార్ కార్డు ఇస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడి మండల కేంద్రంలోని రైతు వేదికలో 'భూ భారతి'చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ. భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్