ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పరిటాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిహత్య చేసిన ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిందితుల దిష్టి బొమ్మను దగ్థం చేశారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత ఒక మహిళాగా బాధ్యత వహించాలని అన్నారు.