

పంజాబ్లో జనావాసాలపై డ్రోన్లదాడి (వీడియో)
పాకిస్తాన్ మరింత బరితెగించింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో జనావాసాలపై డ్రోన్లదాడి చేసింది. దీంతో అక్కడ పెద్ద పేలుళ్లు సంభవించింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. దీంతో భారత్-పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.