వనపర్తి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలి

58చూసినవారు
వనపర్తి జిల్లా అమరచింత ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై డీపీఓ సురేశ్ కుమార్ గురువారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నమ్మ, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్