

శ్రీనగర్ విమానాశ్రయంపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి (వీడియో)
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. పదుల సంఖ్యలో డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి ఎయిర్పోర్టు టార్గెట్ గా లాంచ్ చేసినట్లు ఇండియా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.