16న ఆయుర్వేద వైద్య శిబిరం

58చూసినవారు
16న ఆయుర్వేద వైద్య శిబిరం
బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మాత రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ విశ్వనాథ మహర్షి సహకారంతో సి ఈ ఆర్ క్లబ్లో ఈనెల 16న ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గురువారం ఏరియా అధికార ప్రతినిధి తెలిపారు. సింగరేణి ఉద్యోగులు గ్రామస్తులను పరీక్షించి దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్లు, మోకాళ్ల నొప్పులు, బిపి, షుగర్, పక్షవాతం వాటికి మందులు అందజేస్తారన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్