బెల్లంపల్లి: దేశిదారు బాటిల్‌లు స్వాధీనం

63చూసినవారు
బెల్లంపల్లి: దేశిదారు బాటిల్‌లు స్వాధీనం
బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీలో దేశీదార్ అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కోట సారమ్మ అనే మహిళ ఇంట్లో తనిఖీ చేయగా 50, 90 ఎంఎల్ దేశీదార్ బాటిల్లు లభించాయని సీఐ దేవయ్య తెలిపారు. బాటిల్లను సీజ్ చేసి, దేశీదార్ అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్