బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావుని శాలువాతో సన్మానించి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్, ఎంఆర్పీఎస్ మునిసిపాలిటీ అధ్యక్షులు రాసకొండ శ్రీనివాస్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.