బెల్లంపల్లి: పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

56చూసినవారు
బెల్లంపల్లి: పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టి పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించారు. ప్రతిరోజు వార్డులలోని ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్