ప్రతీ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సర్వసాధారణమని బెల్లంపల్లి ఆర్డీవో పి. హరికృష్ణ. ఏసీపీ ఏ. రవికుమార్ అన్నారు. గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ట్లు లెన్సీ(సీఓఈ) కళాశాల ప్రిన్సిపాల్ మంగళపల్లి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మాజీ ప్రిన్సిపాల్ సైదులు, ఎంఈవో మహేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.