దుబ్బగూడం గ్రామస్తులతో జిఎం, ఆర్డిఓ సమావేశం

78చూసినవారు
దుబ్బగూడం గ్రామస్తులతో జిఎం, ఆర్డిఓ సమావేశం
మందమర్రి ఏరియా కె కె ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతం దుబ్బగూడం గ్రామస్తులతో ఏరియా జిఎం మనోహర్ సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి నిర్వహించిన సమావేశంలో జిఎం మాట్లాడుతూ త్వరలోనే వారికి ప్లాట్ల కేటాయింపు, అర్హత కలిగిన వారికి ఆర్ అండ్ ఆర్ డబ్బులు త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు. విద్యుత్, నీటి సౌకర్యం, రోడ్డు తదితర అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్