అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

61చూసినవారు
అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
వేమనపల్లి మండలం నీల్వాయి పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కొండ రాజశేఖర్ (46) హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతిపై ఎస్సై శ్యాం పటేల్ తో పాటు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్