గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలి

60చూసినవారు
గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలి
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఏడు నెలలు గడుస్తున్నా యాజమాన్యం గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం దారుణమని, దీంతో కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. కాసిపేట 2 గనిపై ద్వార సమావేశాన్ని నిర్వహించారు. యాజమాన్యం వెంటనే గుర్తింపు పత్రం అందజేయాలని కోరారు. బ్రాంచి కార్యదర్శి మల్లేశ్, సహాయ కార్యదర్శి తిరుపతి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్