బెల్లంపల్లి ఎస్ సి కమిటీ హాల్ లో గురువారం మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా నాయకులు పాల్గొన్నారు.