కన్నెపల్లి: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి: పీడీఎస్యూ

71చూసినవారు
కన్నెపల్లి: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి: పీడీఎస్యూ
భూమిలేని నిరుపేదలకు భూపంపిణీ చేయాలి. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వి. శ్రీకాంత్ శనివారం డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారందరి పేర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్